‘ఆకురాలిన చప్పుడు’ కవిత్వం(ఆంధ్రజ్యోతి వివిధ)
శ్రీ వశిష్ఠ సోమేపల్లి కవిత్వ సంపుటి ‘ఆకురాలిన చప్పుడు’ ఆవిష్కరణ సభ నవంబరు 13 ఉ.10గం.లకు ఎ.పి. కాటన్ అసోసియేషన్ మీటింగ్ హాల్, లక్ష్మిపురం మెయిన్రోడ్, గుంటూరులో జరుగుతుంది. పెనుగొండ లక్ష్మీనారాయణ, పాపినేని శివశంకర్ తదితరులు పాల్గొంటారు.
చలపాక ప్రకాష్
No comments:
Post a Comment